Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలు

సెల్వి
సోమవారం, 20 మే 2024 (15:22 IST)
హైదరాబాదులోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో మే 21, 22 తేదీల్లో నరసింహ జయంతి నిర్వహించనున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస మాట్లాడుతూ, "తెలంగాణలోని ఈ స్వర్ణ దేవాలయంలో నరసింహ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండుగ విశేషాలలో మే 21న నరసింహ హోమం, ఆ తర్వాత రోజంతా లక్ష్మీ నరసింహ స్వామి ఊంజల్ సేవ ఉన్నాయి. 
 
మే 22న, స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి మూలవర్లకు తెల్లవారుజామున మహా అభిషేకం, మధ్యాహ్నం నరసింహ హోమం, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అదనంగా, సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తికి 108 కలశ మహా అభిషేకం ఉంటుంది." అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2024 మంగళవారం దినఫలాలు - ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి....

మూడు వక్షోజాలతో మదుర మీనాక్షి ఎందుకు జన్మించింది, చరిత్ర ఏమిటి?

17-06-2024 సోమవారం దినఫలాలు - యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది...

16-06-202 ఆదివారం దినఫలాలు - సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు...

16-06-2024 నుంచి 22-06-2024 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments