Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

సెల్వి
గురువారం, 26 జూన్ 2025 (18:40 IST)
ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకల వర్షం కురుస్తూనే వుంటుంది. శ్రీవారి హుండీలో రోజూ లక్షల విలువ చేసే కానుకలు వచ్చి పడుతుంటాయి. తాజాగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. 
 
ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు. ఆలయ పట్టణంలోని ఛైర్మన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తోట అందించిన విరాళాన్ని టీటీడీ అధికారులు అభినందించారు. 
 
ఇకపోతే టీటీడీ అనుబంధ ఆలయాలైన నందలూరు, తాళ్లపాకలలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నందలూరులో జూలై 5 నుండి 13 వరకు, తాళ్లపాకలో జూలై 6 నుండి 15 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments