Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (19:40 IST)
విజయవాడ: రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది. నిన్నటి వరకు పలు ఆలయాల్లో జరిగిన అన్నదానం కరోనా విజృంభణ కారణంగా ఆగిపోనుంది.

ద్వారకా తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి, పలు ఆలయాల్లోనూ అన్నదానం నిలిపివేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశించింది. కాగా అన్నదానం ఆగిపోయిన భక్తులకు భోజనాన్ని అందించేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

ఈరోజు నుంచి భక్తులకు పలు ఆలయాల్లో ప్యాకెట్లలో భోజనం అందించనున్నారు. భోజనం ప్యాకెట్లలో సాంబారు అన్నం, దద్దోజనం ఇస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేస్తామని దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం