Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (19:40 IST)
విజయవాడ: రాష్ర్టంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రముఖ దేవాలయాల్లో అన్నదానం నిలిపివేస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది. నిన్నటి వరకు పలు ఆలయాల్లో జరిగిన అన్నదానం కరోనా విజృంభణ కారణంగా ఆగిపోనుంది.

ద్వారకా తిరుమల, విజయవాడ ఇంద్రకీలాద్రి, పలు ఆలయాల్లోనూ అన్నదానం నిలిపివేయాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశించింది. కాగా అన్నదానం ఆగిపోయిన భక్తులకు భోజనాన్ని అందించేందుకు దేవాదాయ ధర్మదాయ శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

ఈరోజు నుంచి భక్తులకు పలు ఆలయాల్లో ప్యాకెట్లలో భోజనం అందించనున్నారు. భోజనం ప్యాకెట్లలో సాంబారు అన్నం, దద్దోజనం ఇస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు భోజనాన్ని ప్యాకెట్లలో పంపిణీ చేస్తామని దేవాదాయ ధర్మదాయ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం