Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు చేదు వార్త, బ్రహ్మోత్సవ వాహన సేవలన్నీ ఏకాంతంగానే..?

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:27 IST)
తిరుమల చరిత్రలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగిన సంధర్భాలు లేవు. మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టిటిడి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ యేడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. అక్టోబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ఏకాంతంగానే నిర్వహించాలని తీర్మానించారు. 
 
తిరుమలలో పాలకమండలి సమావేశమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. బ్రహ్మోత్సవాలంటే లక్షలాదిమంది భక్తులు ఎప్పుడు తిరుమలకు వస్తుంటారు. అలాంటి తిరుమల కరోనా కారణంగా ఆరు నెలల పాటు భక్తులు లేక బోసిపోయి కనిపిస్తోంది. దర్సనాన్ని ప్రారంభించినా భక్తుల రద్దీ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

తర్వాతి కథనం
Show comments