Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తుల అన్నదానానికి కోటి విరాళం

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (19:36 IST)
నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.
      
తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్యతో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments