Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తుల అన్నదానానికి కోటి విరాళం

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (19:36 IST)
నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని కన్స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.
      
తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్యతో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Parliament: చెట్టెక్కి గోడదూకి పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చిన వ్యక్తి అరెస్ట్

రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

Telangana: పబ్జీ ఆడనివ్వలేదని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన పదో తరగతి విద్యార్థి

పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు.. హత్య చేసి మృతదేహాన్ని ఏడు ముక్కలు చేసిన ప్రియుడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments