Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (13:47 IST)
కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువుల వద్ద దీపాలను వెలిగించడం ద్వారా రుణ విముక్తులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువులు మొదలైన ప్రదేశాలలో దీపాలను వెలిగించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తీరుతాయి. దీనితో పాటు కార్తీక పూర్ణిమ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం తప్పనిసరిగా కట్టాలి. ప్రధాన ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి.
 
అలాగే కార్తీక మాసంలో తులసిని పూజిస్తే శాశ్వత ఫలం లభిస్తుంది. ఈ రోజున తీర్థపూజ, గంగాపూజ, విష్ణుపూజ, లక్ష్మీపూజ, యాగాలు నిర్వహిస్తారు. ఈ రోజున తులసి మాతను పూజించి, ఆమె ముందు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
కార్తీక పూర్ణిమ రోజున ఉపవాసంతో పాటు గంగాస్నానానికి కూడా విశేష విశిష్టత ఉంది. అలాగే కార్తీక పూర్ణిమ నుండి ఒక సంవత్సరం పాటు పౌర్ణమి వ్రతం తీర్మానం చేసి ప్రతి పౌర్ణమి నాడు స్నానం చేయడం వంటి పుణ్యకార్యాలతోపాటు శ్రీ సత్యనారాయణ కథా శ్రవణం ఆచారం ఫలవంతమైనదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments