Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి నదుల వద్ద దీపారాధన చేస్తే...?

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (13:47 IST)
కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువుల వద్ద దీపాలను వెలిగించడం ద్వారా రుణ విముక్తులు అవుతారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున నదులు, చెరువులు మొదలైన ప్రదేశాలలో దీపాలను వెలిగించడం ద్వారా అన్ని రకాల కష్టాలు తీరుతాయి. దీనితో పాటు కార్తీక పూర్ణిమ నాడు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులతో చేసిన తోరణం తప్పనిసరిగా కట్టాలి. ప్రధాన ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి.
 
అలాగే కార్తీక మాసంలో తులసిని పూజిస్తే శాశ్వత ఫలం లభిస్తుంది. ఈ రోజున తీర్థపూజ, గంగాపూజ, విష్ణుపూజ, లక్ష్మీపూజ, యాగాలు నిర్వహిస్తారు. ఈ రోజున తులసి మాతను పూజించి, ఆమె ముందు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. 
 
కార్తీక పూర్ణిమ రోజున ఉపవాసంతో పాటు గంగాస్నానానికి కూడా విశేష విశిష్టత ఉంది. అలాగే కార్తీక పూర్ణిమ నుండి ఒక సంవత్సరం పాటు పౌర్ణమి వ్రతం తీర్మానం చేసి ప్రతి పౌర్ణమి నాడు స్నానం చేయడం వంటి పుణ్యకార్యాలతోపాటు శ్రీ సత్యనారాయణ కథా శ్రవణం ఆచారం ఫలవంతమైనదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

తర్వాతి కథనం
Show comments