Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌కీలాద్రిపై అర్చ‌క స‌భ‌... కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌చ‌నం...

విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలక

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (21:17 IST)
విజయవాడ : బెజ‌వాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవ‌స్థానంలో ఇంద్ర‌కీలాద్రిపై అర్చక సభ ఘ‌నంగా జరిగింది. వేదోక్తంగా సాగిన ఈ అర్చక సభలో కంచి ఫీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పాల్గొని అర్చకులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆలయాల్లోని 129 మంది అర్చకులకు ఒక్కొక్కరికి 3,500 రూపాయలు చొప్పు పారితోషికాన్ని శ్రీ కనకదుర్గ దేవస్థానం సమర్పించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహాణాధికారి ఏ.సూర్యకుమారి, స్థానాచార్యులు శివప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments