Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి రికార్డు ఆదాయం - రూ.5.43 కోట్ల కానుకలు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (08:13 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి భక్తులు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు. కరోనా మహమ్మారి తర్వాత ఇంత భారీ స్థాయిలో కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
మంగళవారం వారం నుంచి అర్థరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో ఏకంగా 5.43 కోట్ల రూపాయలు లభించినట్టు తితిదే అధికారులు వెల్లడించారు. కరోనా తర్వాత అత్యధికంగా లభించిన హుండీ ఆదాయం ఇదేనని తితిదే అధికారులు అధికారికంగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

ఏపీ హై అలెర్ట్.. నాలుగు రోజులు వర్షాలే.. ఆ జిల్లాలు జాగ్రత్త

నక్రేకల్ నుండి నాగార్జున సాగర్ వరకు 4-లేన్ బైపాస్..

నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరుకానున్న కేటీఆర్

భారీ వర్షాలు.. తమిళనాడులో స్కూల్స్, కాలేజీలు బంద్.. వర్క్ ఫ్రమ్ హోమ్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి

దసరాకు పాలపిట్టకు వున్న సంబంధం ఏంటి?

దసరా శుభ సమయం ఎప్పుడు.. సర్వార్థ సిద్ధి యోగం కూడా..?

11-10-2024 శుక్రవారం దినఫలితాలు : ధనలాభం.. ఖర్చులు విపరీతం...

దసరా 2024: సుందరకాండ పారాయణం.. జమ్మిచెట్టు కింద దీపం

తర్వాతి కథనం
Show comments