Webdunia - Bharat's app for daily news and videos

Install App

43 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర - జూన్ 30 నుంచి ప్రారంభం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:41 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ యాత్రను ఈ యేడాది ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతం తెలిపాయి. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా ఈ యాత్ర జూన్ 30వ తేదీ నుంచి మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రలో ప్రతి యేటా మంచు శివలింగ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యేడాది అమర్‌నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జూన్ 30వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్రను ముగిస్తారు. అయితే, ఈ యాత్రను కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జేకే ఎల్జీ మనోజ్ సిన్హా సారథ్యంలోని అమర్నాథ్ ఆలయ బోర్డు నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

తర్వాతి కథనం
Show comments