Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో అన్యమత ఉద్యోగులు తప్పుకోవాల్సిందే : సీఎస్ ఎల్వీ

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (12:31 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అన్యమతస్తులు క్రైవవమతంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో అనేక మార్లు స్వయంగా పట్టుబడ్డారు కూడా. ఇపుడు తితిదేలో పని చేసే అన్యమతస్తులు స్వచ్ఛంధంగా తప్పుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. దీంతో అన్యమతస్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. 
 
ప్రస్తుతం తితిదేలో దాదాపు 45 మంది వరకు ఇతర కులస్తులు పని చేస్తున్నారు. వీరంతూ హిందూ ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా నియమించగా, గతంలో వీరిని తొలగించారు. వీరి తొలగింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోమారు అన్యమతస్తుల అంశం తెరపైకి వచ్చింది. తితిదేలో పని చేస్తున్న అన్యమతస్తులు స్వచ్ఛంధంగా తప్పుకోవాలని ఆయన హెచ్చరించడంతో ఈ అంశం చర్చకుదారితీసింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments