Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (19:54 IST)
Mahishasura Mardhini
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామంలో మహిషాసురమర్థిని అమ్మవారి ఆలయం నెలకొని వుంది. ఈ ఆలయం 64 శక్తి పీఠాలతో ఒకటిగా పూజలు అందుకుంటోంది. 1954లో మద్దూరు సరిహద్దులో అరక్కోణం-రేణిగుంట రెండో రిజర్వ్‌ రోడ్డు నిర్మాణంలో శక్తిమేడు వద్ద కూలీలు బండరాయితో మట్టిని తవ్వుతుండగా.. ఓ చోట కంచు శబ్దం వినిపించింది. 
 
తదనంతరం, సహోద్యోగులు, స్థానిక ప్రజలు అక్కడ గుమిగూడి మట్టిని తొలగించగా, మహిషాసురమర్థిని దేవి ఉద్భవించింది. అనంతరం మద్దూరులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ అమ్మవారు 8 చేతులలో శంఖం, చక్రం, విల్లు, బాణం, కత్తి, డాలు, త్రిశూలం, కబాల మాలను ధరించి వుంటుంది.
 
మహిషాసుర మర్దిని అమ్మవారు ఏడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున వుంటుంది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి 108 పాల కుండలతో అభిషేకం నిర్వహించడం విశేషం. 108 శంఖువులతో భక్తులు అభిషేకం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది.. మహిమ ఏంటి?

విశ్వకర్మ జయంతి 2024. ఇలాపూజ చేస్తే?

కన్యారాశిలోకి సూర్యుడు.. త్రిగ్రాహి యోగం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

16-09-2024 సోమవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం...

15-09-2024 ఆదివారం దినఫలితాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments