Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్దూరు మహిషాసురమర్థిని.. మట్టిని తవ్వుతుండగా కంచు శబ్ధం..

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (19:54 IST)
Mahishasura Mardhini
తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని మద్దూరు గ్రామంలో మహిషాసురమర్థిని అమ్మవారి ఆలయం నెలకొని వుంది. ఈ ఆలయం 64 శక్తి పీఠాలతో ఒకటిగా పూజలు అందుకుంటోంది. 1954లో మద్దూరు సరిహద్దులో అరక్కోణం-రేణిగుంట రెండో రిజర్వ్‌ రోడ్డు నిర్మాణంలో శక్తిమేడు వద్ద కూలీలు బండరాయితో మట్టిని తవ్వుతుండగా.. ఓ చోట కంచు శబ్దం వినిపించింది. 
 
తదనంతరం, సహోద్యోగులు, స్థానిక ప్రజలు అక్కడ గుమిగూడి మట్టిని తొలగించగా, మహిషాసురమర్థిని దేవి ఉద్భవించింది. అనంతరం మద్దూరులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ అమ్మవారు 8 చేతులలో శంఖం, చక్రం, విల్లు, బాణం, కత్తి, డాలు, త్రిశూలం, కబాల మాలను ధరించి వుంటుంది.
 
మహిషాసుర మర్దిని అమ్మవారు ఏడు అడుగుల కంటే ఎక్కువ ఎత్తున వుంటుంది. ఈ ఆలయంలో ప్రతి అమావాస్య, పౌర్ణమికి 108 పాల కుండలతో అభిషేకం నిర్వహించడం విశేషం. 108 శంఖువులతో భక్తులు అభిషేకం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments