భగవంతుడికి ఏ నూనెతో దీపారాధన చేయాలి?

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (18:16 IST)
భగవంతుడికి దీపారాధన చేయడం పూజ చేసేటపుడు చేస్తుంటాం. ఐతే ఈ దీపారాధనకు ఏ నూనెను ఉపయోగించాలన్నది చాలామందికి తెలియదు. కానీ దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమం అని చెప్పబడింది. అలాగే మంచి నూనె మధ్యమము. ఇప్పనూనె అధమము.
 
ఆవు నెయ్యితో వెలిగించిన దీపం యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపం, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.
 
కనుక భగవంతునికి దీపారాధన చేసేటపుడు ఖచ్చితంగా ఏ నూనె వాడాలన్నది తెలుసుకుని చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments