''చ్యవన మహర్షి'' గోవు గురించి ఏం చెప్పారో తెలుసా?

మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలన చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతా

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (14:38 IST)
మహర్షులలో చ్యవన మహర్షికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మహర్షి నీటిలోనే ఎక్కువగా తపస్సు చేస్తుంటారు. ఓసారి కొంతమంది జాలరులు విసిరిన వలలో చ్యవన మహర్షి పడిపోతాడు. మా అపరాధానికి మన్నించండి అంటూ జాలరులు కోరుతారు. జాలరులను నిరాశ పరచకుండా వారికి ఏదైనా ఇవ్వమని రాజుకు చెబుతారు.
  
 
రాజుకు జాలరులకు ఏమివ్వాలో తెలియక గోవును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. జాలరులకు సమానమైనది గోవేనని చ్యవన మహర్షి రాజును అభినందిస్తారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని, గోవును పూజించడం వలన ఈ దేవతలు అనుగ్రహం దక్కుతుందని మహర్షి జాలరులతో చెబుతారు. 
 
గోవును రక్షిస్తూ ఉంటే ఆ గోవే మిమ్ములను రక్షిస్తుందని తద్వారా ఎలాంటి సమస్యలు దరిచేరవని చ్యవన మహర్షి చెప్పారు. ఈ మాటలు విన్న జాలరులు సంతోషంతో వారి వెంట ఆ గోవును తీసుకెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Sparsha Darshanam: శ్రీశైలం స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు ఉచిత లడ్డూ

27-10-2025 సోమవారం దినఫలాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Skanda Sashti 2025: స్కంధ షష్ఠి రోజున పూజ ఎలా చేయాలి.. ఏ శ్లోకాన్ని పఠించాలి?

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

తర్వాతి కథనం
Show comments