Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఇక మంగళసూత్రాలను అమ్ముతారట.. అంతా భక్తుల కోసం..?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:20 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కాలిబాటన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. భక్తులు కాలిబాటన కొండపైకి వచ్చే తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. వన్య ప్రాణులతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వుండేందుకు గాళిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మొక్కులమెట్టు వంటి ప్రాంతాలలో నిరంతరం భక్తి భజన సంగీత కార్యక్రమం నిర్వహిస్తారని తితిదే అధికారులు తెలిపారు.  
 
శ్రీవారి ఆలయంలో ద్వార పాలకులైన జయ-విజయభేరి ద్వారాలకు రూ.1.69 కోట్ల ఖర్చులో బంగారు గడులు తయారు చేస్తారు. అలాగే నాలుగు కోట్లతో 4,5 లేదా 10 గ్రాములలో భక్తులకు మంగళసూత్రం తయారు చేసే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. 
 
ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి అలిపిరిలో గో ప్రదక్షణ మందిరం వద్ద శ్రీనివాస అనుగ్రహ యాగం నిర్వహించేందుకు రూ.4.12 కోట్ల ఖర్చుతో నిత్య యాగ శాల నిర్మించనున్నారు.  తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయంలో దేవి, భూదేవి, ఉత్సవ మూర్తులకు రూ.15 లక్షలతో బంగారు కవచం తయారు చేయబడుతుందని తితిదే వెల్లడించింది. తిరుమలలో హరే రామ హరే కృష్ణ రోడ్డులో రూ.7.5 కోట్ల ప్లే గ్రౌండ్ నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

తర్వాతి కథనం
Show comments