Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఇక మంగళసూత్రాలను అమ్ముతారట.. అంతా భక్తుల కోసం..?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:20 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కాలిబాటన శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త. భక్తులు కాలిబాటన కొండపైకి వచ్చే తరుణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. వన్య ప్రాణులతో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా వుండేందుకు గాళిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మొక్కులమెట్టు వంటి ప్రాంతాలలో నిరంతరం భక్తి భజన సంగీత కార్యక్రమం నిర్వహిస్తారని తితిదే అధికారులు తెలిపారు.  
 
శ్రీవారి ఆలయంలో ద్వార పాలకులైన జయ-విజయభేరి ద్వారాలకు రూ.1.69 కోట్ల ఖర్చులో బంగారు గడులు తయారు చేస్తారు. అలాగే నాలుగు కోట్లతో 4,5 లేదా 10 గ్రాములలో భక్తులకు మంగళసూత్రం తయారు చేసే కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. 
 
ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి అలిపిరిలో గో ప్రదక్షణ మందిరం వద్ద శ్రీనివాస అనుగ్రహ యాగం నిర్వహించేందుకు రూ.4.12 కోట్ల ఖర్చుతో నిత్య యాగ శాల నిర్మించనున్నారు.  తిరుపతిలోని గోవింద రాజ స్వామి ఆలయంలో దేవి, భూదేవి, ఉత్సవ మూర్తులకు రూ.15 లక్షలతో బంగారు కవచం తయారు చేయబడుతుందని తితిదే వెల్లడించింది. తిరుమలలో హరే రామ హరే కృష్ణ రోడ్డులో రూ.7.5 కోట్ల ప్లే గ్రౌండ్ నిర్మించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

Mumbai monorail breakdown: ముంబై మోనోరైలులో చిక్కుకున్న 582 మంది సేఫ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

తర్వాతి కథనం
Show comments