Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దోషానికి తిరుచ్చెందూర్ వెళ్లాలట...

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:45 IST)
ప్రతి దోషానికి ఓ పరిహార స్థలం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొన్ని సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటే కొన్ని దోషాలు పూర్తిగా దూరమవుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా గురుదోషం ఉన్నవారు తమిళనాడు తిరుచెందూర్ వెళ్లి పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
కుమార స్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో తిరుచ్చెందూరు రెండో ఇల్లు. ఈ పుణ్యక్షేత్రం వద్దనే రాక్షసులను కుమార స్వామి సంహరించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ స్థలంలో గురువైన దక్షిణామూర్తి కొలువై వుంటాడు.
 
గురు స్థలంగా పేర్కొనబడే ఈ ఆలయాన్ని సందర్శించుకునే వారికి గురుగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువుగారికి దోష పరిహారాన్ని చేయాల్సిన వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments