Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దోషానికి తిరుచ్చెందూర్ వెళ్లాలట...

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (12:45 IST)
ప్రతి దోషానికి ఓ పరిహార స్థలం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొన్ని సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంటే కొన్ని దోషాలు పూర్తిగా దూరమవుతాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా గురుదోషం ఉన్నవారు తమిళనాడు తిరుచెందూర్ వెళ్లి పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
కుమార స్వామి ఆరు పుణ్యక్షేత్రాల్లో తిరుచ్చెందూరు రెండో ఇల్లు. ఈ పుణ్యక్షేత్రం వద్దనే రాక్షసులను కుమార స్వామి సంహరించాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ స్థలంలో గురువైన దక్షిణామూర్తి కొలువై వుంటాడు.
 
గురు స్థలంగా పేర్కొనబడే ఈ ఆలయాన్ని సందర్శించుకునే వారికి గురుగ్రహ దోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గురువుగారికి దోష పరిహారాన్ని చేయాల్సిన వారు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించాలని సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments