Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో భారీ శ్రీవారి ఆలయం.. కశ్యప శిల్పాశాస్త్రంలోని?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:00 IST)
అమరావతిలో భారీ శ్రీవారి ఆలయానికి నేడు అంకురార్పణ జరగనుంది. దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 ఎకరాల భూమిని కేటాయించడం కూడా జరిగింది. జనవరి 31న చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి ఫిబ్రవరి 10న భూమిపూజ జరగనుంది.
 
ఆలయాన్ని తిరుమల ఆలయ శోభను ప్రతిబింబించేలా రెండు ప్రాకారాలతో, లోపలి భాగం అంతా శ్రీవారి ఆలయ తరహాలోనే పూర్తిగా రాతితోనే నిర్మించాలని తితిదే సంకల్పించింది. ఈ ఆలయ నిర్మాణాన్ని వచ్చే మార్చి నాటికి నాలుగు దశల్లో పూర్తి చేయాలని, దీన్ని 150 కోట్ల రూపాయలతో నిర్మించాలని పాలకమండలి తీర్మానించింది.
 
ఈ ఆలయాన్ని చోళులు చాళక్యుల కాలం నాటి వాస్తు శైలిలో నిర్మించాలని, ఇందుకోసం కాంచీపురం, తంజావూరు, బాదామీ, హంపీ ఆలయాల నిర్మాణ శైలులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కశ్యప శిల్పాశాస్త్రంలోని విమానార్చన కల్పంలో పేర్కొన్న విధంగా ఆగమబద్ధంగా నిర్మిస్తారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments