Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ తదియ: ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలట..

Webdunia
శనివారం, 30 జులై 2022 (22:57 IST)
శ్రావణ తదియ రోజున మహిళలు ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి.  ముత్తైదువులకు వాయనం ఇచ్చేవారు గోరింటాకు పెట్టుకొనవలెను. 
 
బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ రోజున అమ్మవారికి బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి.
  
అలాగే వంటల్లో నైవేద్యంగా సమర్పించే వంటకాల్లో గోంగూర, నువ్వుల పొడి చేర్చుకోవాలి. ఇలా చేస్తే శ్రావణ మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, దగ్గు మొదలగునవి దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

Chaturthi: చతుర్థి వ్రతం మే 30, శుక్రవారం వస్తోంది.. గణపతిని పూజిస్తే?

29-05-2025 గురువారం దినఫలితాలు - ఓర్పు, పట్టుదలతో శ్రమించండి...

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

తర్వాతి కథనం
Show comments