Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ తదియ: ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలట..

Webdunia
శనివారం, 30 జులై 2022 (22:57 IST)
శ్రావణ తదియ రోజున మహిళలు ఐదుగురు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి.  ముత్తైదువులకు వాయనం ఇచ్చేవారు గోరింటాకు పెట్టుకొనవలెను. 
 
బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా చేస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
సమస్త శుభాలు చేకూరుతాయి. ఆ రోజున అమ్మవారికి బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాలను చేసి నైవేద్యం పెట్టాలి.
  
అలాగే వంటల్లో నైవేద్యంగా సమర్పించే వంటకాల్లో గోంగూర, నువ్వుల పొడి చేర్చుకోవాలి. ఇలా చేస్తే శ్రావణ మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, దగ్గు మొదలగునవి దరిచేరవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments