Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం.. తొలి సోమవారం.. జిల్లేడు, గన్నేరు పువ్వులతో పూజ చేస్తే?

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (08:24 IST)
శ్రావణ మాసం వచ్చే తొలి సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. శ్రావణ సోమవారాలలో నిష్టగా నీలకంఠుడిని పూజించిన వారికి సర్వం శుభం కలుగుతుంది. 
 
శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. అంతకుముందు రోజు శివుడిని ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది. సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలిగి పోతాయి. పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనది. 
 
అలాగే శ్రావణ సోమవారం జల రూపంలో ఉన్న శివుడికి పూజ చేస్తూ, "ఓం భవాయ జల మూర్తయే నమః" అనే మంత్రం పఠించాలి. ముఖ్యంగా మందారపువ్వు, జిల్లేడు పువ్వు, గన్నేరు పూలతో పూజ చెయ్యాలనీ, ప్రధానంగా గన్నేరు పువ్వుతో పూజ చేస్తే, 1000 గోవులు దానం చేసిన ఫలితం దక్కుతుంది. 
 
లింగ పురాణంలో శివుడికి నిమ్మకాయలు, దానిమ్మపండ్లు, నేరేడుపండ్లు, అరటి పండ్లు, పనస పండు, జామకాయల రసంతో అభిషేకం చేస్తే సులభంగా పరమేశ్వరుడిని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments