Webdunia - Bharat's app for daily news and videos

Install App

దశావతారాలకు కారణం ఏమిటి? విష్ణుమూర్తికి ఆ అవతారాలెందుకు?

శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఆ వ్రతాన్ని అంబరీషుడనే రాజేంద్రుడు ఆచరిస్తున్నాడు. ఒక ద్వాదశి పారణమునకు దుర్వాస మునీంద్రులవారు అంబరీషునికి అతిథిగా విచ్చేశారు. ఆరోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే వుంది. ఇంతలో మునీంద్రుడు స్నానం చేసేందుకు నద

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (21:25 IST)
శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏకాదశి వ్రతం. ఆ వ్రతాన్ని అంబరీషుడనే రాజేంద్రుడు ఆచరిస్తున్నాడు. ఒక ద్వాదశి పారణమునకు దుర్వాస మునీంద్రులవారు అంబరీషునికి అతిథిగా విచ్చేశారు. ఆరోజు ద్వాదశి ఒక ఘడియ మాత్రమే వుంది. ఇంతలో మునీంద్రుడు స్నానం చేసేందుకు నదికి వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. అంబరీషునికి విపరీతమైన ఆకలి వేస్తోంది. ఐతే ఇంటికి వచ్చిన అతిథులు భుజించకుండా తినడం మహా దోషము. మరోవైపు వ్రత ఘడియలు మించిపోయే సమయం. 
 
ఏం చేయాలో పాలుపోని అంబరీషుడు మునీంద్రుడు రాకమునుపే భోజనం చేయడం ఆరంభించాడు. ఈలోపు దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుడు చేసిన పరాభవానికి మండిపడి అతడికి శాపమొనరించాడు. చేప, తాబేలు, పంది... తదితర పది జన్మలెత్తమని శపించాడు. అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించగా ప్రత్యక్షమైన శ్రీహరి, అంబరీషునికి బదులుగా తనే పది జన్మలు ఎత్తుతానని మునీశ్వరుని శాంతింపజేశాడు. అలా తన భక్తుని కోసం విష్ణుమూర్తి దశావతారాలు ధరించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

తర్వాతి కథనం
Show comments