Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల గిరులపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ 43 ని. డాక్యుమెంటరీ-27న ప్రసారం

తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి ఆలయంపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛా

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (17:03 IST)
తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతూ నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కనిపించే శ్రీవారి ఆలయంపై నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్ సైతం అబ్బురబడింది. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై 'మెగా కిచెన్' పేరిట డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల క్లిప్పింగ్స్ కోసం తిరుమలకు కూడా ఎన్జీసీ టీమ్ వచ్చింది. 
 
కానీ వెంకన్న వైభవాన్ని స్వయంగా తిలకించిన ఎన్జీపీ టీమ్.. 'తిరుమల తిరుపతి ఇన్ సైడ్ స్టోరీ' పేరిట ఏకంగా రెండు ఎపిసోడ్‌లతో 43 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది. ఆరు నెలల పాటు శ్రమించిన ఎన్జీసీ టీమ్.. బ్రహ్మోత్సవాల నుంచి నిత్య సేవల వరకూ వీడియో తీసింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ఈ బృందం తీసిన డాక్యుమెంటరీ ఈనెల 27 రాత్రి ప్రసారం కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

తర్వాతి కథనం
Show comments