Webdunia - Bharat's app for daily news and videos

Install App

భగవద్గీతను అర్జునుడితో పాటు ఎవరు విన్నారు?

Webdunia
గురువారం, 25 జులై 2019 (22:17 IST)
మానవ జన్మను సార్దకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాలి. కనీసం చదవలేనివారు వినాలి. అది కూడా సాధ్యం కాని పక్షంలో కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి. అలాగే గీతా గ్రంధాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికి ప్రయోజనకరమేనని.... యజ్ఞము చేసిన ఫలము లభిస్తుందని పురోహితులు అంటున్నారు.
 
అంతేకాకుండా భగవద్గీతను పూజించిన వారికి సమస్త భూమండలాన్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది. భగవద్గీతను చదవడం వలన సకల పుణ్య తీర్దాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. గీతా గ్రంధం ఉన్నవారి ఇంట భూత ప్రేత, రోగ బాధలతో సహా దైవిక- దేహిక పీడలు తొలగిపోతాయి. 
 
ఇకపోతే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ గీతా బోధన చేయగా అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజ రూపంలో ఉన్న ఆంజనేయులు విన్నారు. అంతేకాకుండా గీతా మహత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పినట్లు చెప్పబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR to Hospital Again: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

తర్వాతి కథనం
Show comments