Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (23:20 IST)
శిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె ముక్క వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్లిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో.. తల్లీ నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు.

 
ఆమె ఆశ్చర్యంతో నేను మీకు ఎప్పుడు రొట్టె పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలో నేను ఎప్పుడూ వుంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటూ వుండు. నీకెంతో మేలు కలుగుతుంది. మశీదులో కూర్చుని నేను ఎన్నడూ అబద్ధం చెప్పను అన్నారు సాయిబాబా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-09-2024 శనివారం దినఫలితాలు : అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు....

బుధాదిత్య యోగం.. కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లాభం

13-09-2024 శుక్రవారం దినఫలితాలు : మానసికంగా కుదుటపడతారు...

12-09-2024 గురువారం దినఫలితాలు - సకాలంలో పనులు పూర్తి చేస్తారు....

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

తర్వాతి కథనం
Show comments