Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబాను ప్రార్థించినా పలకలేదు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:57 IST)
ఒకప్పుడు ఓ అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన.. ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి. జ్ఞానం కోరుకో అన్నారు.

 
అతడు మశీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినపుడు, అతడిని శిరిడీలో వుండమన్నారు. నెలరోజుల లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే(అజ్ఞానం) కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments