సాయిబాబాను ప్రార్థించినా పలకలేదు

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:57 IST)
ఒకప్పుడు ఓ అంధుడు తనకు దృష్టి ప్రసాదించమని ఎంత ప్రార్థించినా బాబా పలకలేదు. అతడు ఖండోబా ఆలయంలో ఉపాసనీ బాబాను దర్శిస్తే ఆయన.. ఈ వయస్సులో దృష్టి వస్తే కోర్కెలు హెచ్చుతాయి. జ్ఞానం కోరుకో అన్నారు.

 
అతడు మశీదు చేరి జ్ఞానం ఇమ్మని సాయిని కోరినపుడు, అతడిని శిరిడీలో వుండమన్నారు. నెలరోజుల లోగా అతడు గొప్ప ఆధ్యాత్మిక పరిణతి చెంది ఆ క్షేత్రంలోనే మరణించాడు. మరణించినది అతని భార్యే(అజ్ఞానం) కానీ అతడు కాదు. అతడు సద్గతి పొందాడు అన్నారు బాబా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమత్రా దీవుల్లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు

Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యాడు.. ఆపై హత్యకు గురయ్యాడు...

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం: 44 మంది మృతి.. వందలాది మంది గల్లంతు

రైతులకు నష్ట పరిహారం ఇస్తానని.. ఏదో గుడిలో లడ్డూ అంటూ డైవర్ట్ చేసేస్తాడు.. జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments