నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (23:42 IST)
నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది అని షిరిడీ సాయి చెప్పారు. అదే మనకు బలాన్నిస్తుంది.  యోచించడానికి సహకరిస్తుంది. నువ్వు కుక్కను కొడితే నాకు తగులుతుందిరా అని బాబా చెప్పారనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనసుకు ఎక్కదు. అందరిలో ఒకే తత్త్వం వుంది. పంచభూతాలు చూస్తే ఒకటే, మనసు చూస్తే ఒకటే, ఆత్మ ఒకటే, అందరిలో ఒకటే వుంది.

 
ఇక వేరు అనేది ఎక్కడ వుంది అని ఇలా ఎంతసేపు చెప్పినా కూడా అర్థంకాదు. అలాకాకుండా కుక్కను కొడితే ఆయనకు తగిలిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అందుకని సాయి మనకు ఒకప్రక్క అనుభవిస్తున్నాడు, మరోవైపు యోచించమనీ చెపుతున్నాడు. ఈ రెండింటినీ కొనసాగించుకోమనీ చెబుతున్నాడు. కానీ ఈ రెండింటినీ యివ్వవలసిందీ, విడివిడిగా అన్వయించి చెప్పవలసిందీ కూడా సద్గురువే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

తర్వాతి కథనం
Show comments