Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది

Webdunia
శుక్రవారం, 29 జులై 2022 (23:42 IST)
నువ్వు ఎవ్వరికి ఏది చేసినా అది నాకే చెందుతుంది అని షిరిడీ సాయి చెప్పారు. అదే మనకు బలాన్నిస్తుంది.  యోచించడానికి సహకరిస్తుంది. నువ్వు కుక్కను కొడితే నాకు తగులుతుందిరా అని బాబా చెప్పారనుకోండి. ఎన్నిసార్లు చెప్పినా మనసుకు ఎక్కదు. అందరిలో ఒకే తత్త్వం వుంది. పంచభూతాలు చూస్తే ఒకటే, మనసు చూస్తే ఒకటే, ఆత్మ ఒకటే, అందరిలో ఒకటే వుంది.

 
ఇక వేరు అనేది ఎక్కడ వుంది అని ఇలా ఎంతసేపు చెప్పినా కూడా అర్థంకాదు. అలాకాకుండా కుక్కను కొడితే ఆయనకు తగిలిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అందుకని సాయి మనకు ఒకప్రక్క అనుభవిస్తున్నాడు, మరోవైపు యోచించమనీ చెపుతున్నాడు. ఈ రెండింటినీ కొనసాగించుకోమనీ చెబుతున్నాడు. కానీ ఈ రెండింటినీ యివ్వవలసిందీ, విడివిడిగా అన్వయించి చెప్పవలసిందీ కూడా సద్గురువే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

గుడి చుట్టూ ప్రదక్షిణ అంతరార్థం ఏమిటో తెలుసా?

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

తర్వాతి కథనం
Show comments