Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మే 1న సామవేద పారాయణం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:50 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణ యాగంలో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సామవేదపారాయణం నిర్వహించనున్నారు. వేద పండితులు ఒక్కో బృందంలో 13 మంది చొప్పున 6 బృందాలుగా పారాయణం చేస్తారు. 
 
ఈ పారాయణం ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆలయంలోని రంగానాయక మండపంలో జరుగుతుంది. ఏప్రిల్ 2020 నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో యజుర్వేద పారాయణం 4 సెప్టెంబర్ 2022 నుండి 31 జనవరి 2023 వరకు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రుగ్వేద పారాయణం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

తర్వాతి కథనం
Show comments