Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మే 1న సామవేద పారాయణం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:50 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొనసాగుతున్న చతుర్వేద పారాయణ యాగంలో భాగంగా మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సామవేదపారాయణం నిర్వహించనున్నారు. వేద పండితులు ఒక్కో బృందంలో 13 మంది చొప్పున 6 బృందాలుగా పారాయణం చేస్తారు. 
 
ఈ పారాయణం ప్రతిరోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆలయంలోని రంగానాయక మండపంలో జరుగుతుంది. ఏప్రిల్ 2020 నుండి ఆలయంలో పారాయణం జరుగుతోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో యజుర్వేద పారాయణం 4 సెప్టెంబర్ 2022 నుండి 31 జనవరి 2023 వరకు జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రుగ్వేద పారాయణం నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments