Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో భద్ర పుష్పయాగం.. ఎప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:40 IST)
Kapileshwara Swamy
తిరుమలపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వచ్చే నెల (మే) 5న భద్ర పుష్పయాగం, మే 4న అంకురార్పణం నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వరుడు, కామాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరుకు రసం, విభూతి, పసుపు, చందనంతో నవ కలశ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆపై వివిధ పుష్పాలు, పత్రాలలతో భద్ర పుష్ప యాగ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన అర్చకులు, ఆలయ అధికారులు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపాలను పోగొట్టేందుకు భద్ర పుష్ప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments