Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో భద్ర పుష్పయాగం.. ఎప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:40 IST)
Kapileshwara Swamy
తిరుమలపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వచ్చే నెల (మే) 5న భద్ర పుష్పయాగం, మే 4న అంకురార్పణం నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వరుడు, కామాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరుకు రసం, విభూతి, పసుపు, చందనంతో నవ కలశ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆపై వివిధ పుష్పాలు, పత్రాలలతో భద్ర పుష్ప యాగ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన అర్చకులు, ఆలయ అధికారులు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపాలను పోగొట్టేందుకు భద్ర పుష్ప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

తర్వాతి కథనం
Show comments