Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో భద్ర పుష్పయాగం.. ఎప్పుడంటే?

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:40 IST)
Kapileshwara Swamy
తిరుమలపై వెలసిన కపిలేశ్వర ఆలయంలో వచ్చే నెల (మే) 5న భద్ర పుష్పయాగం, మే 4న అంకురార్పణం నిర్వహించనున్నారు. మే 5వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు కపిలేశ్వరుడు, కామాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, పంచామృతం, చెరుకు రసం, విభూతి, పసుపు, చందనంతో నవ కలశ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆపై వివిధ పుష్పాలు, పత్రాలలతో భద్ర పుష్ప యాగ మహోత్సవం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
 
ఆలయానికి దర్శనం కోసం వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక సేవలో నిమగ్నమైన అర్చకులు, ఆలయ అధికారులు తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే పాపాలను పోగొట్టేందుకు భద్ర పుష్ప యజ్ఞం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments