Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాభిషేకం మహిమ.. సోమవారం చేస్తే సర్వం శుభం

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:19 IST)
శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఆలయాల్లో చేయాలి. శివ లింగానికి గంధం, భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించాలి. 
 
పువ్వులు, బిల్వ పత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత శివునికి నైవేద్యాన్ని సమర్పించాలి. 
 
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి.. హారతి ఇవ్వాలి. అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో భక్తులపై చల్లుకోవాలి. మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. 
 
రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున లేదంటే భాద్రపద మాసంలో సోమవారం నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను వీడనున్న మరో రాజ్యసభ సభ్యుడు!

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం : సుప్రీంకోర్టులో పిల్ దాఖలు

సీఎం చంద్రబాబుది విశిష్టపాలన సోనూసూద్!

రన్నింగ్ గరీభ్ రథ్ రైలులో ప్రత్యక్షమైన పాము.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు! (Video)

చంద్రబాబు అబద్ధాలకోరు.. ప్రధాని సార్ జోక్యం చేసుకోండి.. జగన్

అన్నీ చూడండి

లేటెస్ట్

మహాభరణి- యమదీపం.. కాకులకు నల్ల నువ్వులు.. ఆవు నెయ్యి?

21-09-2024 శనివారం దినఫలితాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు..

ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు

20-09-2024 శుక్రవారం దినఫలితాలు : విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు...

19-09-2024 గురువారం దినఫలితాలు : ఒక వార్త సంతోషాన్నిస్తుంది...

తర్వాతి కథనం
Show comments