Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాభిషేకం మహిమ.. సోమవారం చేస్తే సర్వం శుభం

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (13:19 IST)
శివుడు కోరిన వరం ఇవ్వాలంటే శ్రావణ మాసం సోమవారం రోజున పండితునితో రుద్రాష్టాధ్యాయిని పారాయణం చేసి శివలింగానికి రుద్రాభిషేకాన్ని ఆలయాల్లో చేయాలి. శివ లింగానికి గంధం, భస్మం మొదలైన వాటితో అలంకరించి శివునికి తిలకంతో అలంకరించాలి. 
 
పువ్వులు, బిల్వ పత్రాలు, వస్త్రం, రుద్రాక్ష మొదలైన వాటితో అలంకరణ చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత శివునికి నైవేద్యాన్ని సమర్పించాలి. 
 
స్వచ్ఛమైన దేశీ నెయ్యితో చేసిన దీపాన్ని వెలిగించి.. హారతి ఇవ్వాలి. అనంతరం గంగాజలంతో స్నానం చేయించి ఆ నీటిని ప్రసాదం రూపంలో భక్తులపై చల్లుకోవాలి. మహాదేవుడి ఆరాధన కోసం చేసే అన్ని రకాల పూజలలో రుద్రాభిషేకం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. 
 
రుద్రాభిషేకం శ్రావణ మాసంలోని సోమవారం రోజున లేదంటే భాద్రపద మాసంలో సోమవారం నిర్వహించినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి : తితిదే

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

తర్వాతి కథనం
Show comments