పళ్లాలమ్మ తల్లి ఆవిర్భవించిన కథ....

గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా ప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (13:14 IST)
గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా పిలవబడేదని శాస్త్రంలో చెప్పబడుతోంది. కాలక్రమంలో ఆ పేరు కాస్త వానపల్లిగా మారిపోయిందని అంటుంటారు.
 
సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ సీతమ్మ తల్లి వలనే పళ్లాలమ్మ తల్లి ఇక్కడకి ఆవిర్భవించిందని పురాణంలో చెప్పబడింది. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో, పండ్లతో ప్రత్యక్షమైయ్యారు. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై పువ్వులను, పండ్లను అందించిన అమ్మవారే పళ్లాలమ్మగా ఇక్కడ అవిర్భవించారు.
 
అప్పటి నుండి అమ్మవారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నారు. భక్తులు ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ పాంత్రంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్టమైన దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments