Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళ్లాలమ్మ తల్లి ఆవిర్భవించిన కథ....

గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా ప

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (13:14 IST)
గోదావరి జిల్లాల్లో పళ్లాలమ్మ తల్లి క్షేత్రం గురించి తెలియని వారుండరు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపోట మండలం వానపల్లిలో ఈ తల్లి కొలువైంది. పూర్వం ఈ ప్రాంతంలో వానరులు తిరుగాడేవారని, అందువలనే వానరపల్లిగా పిలవబడేదని శాస్త్రంలో చెప్పబడుతోంది. కాలక్రమంలో ఆ పేరు కాస్త వానపల్లిగా మారిపోయిందని అంటుంటారు.
 
సీతారాములు ఈ ప్రాంతానికి వచ్చారనీ సీతమ్మ తల్లి వలనే పళ్లాలమ్మ తల్లి ఇక్కడకి ఆవిర్భవించిందని పురాణంలో చెప్పబడింది. ఈ ప్రదేశానికి వచ్చిన సీతమ్మ తల్లి ప్రకృతి మాతను పూజించిందట. ఆ తల్లి సీతమ్మ కోసం పువ్వులతో, పండ్లతో ప్రత్యక్షమైయ్యారు. సీతమ్మ తల్లి ఎదుట ప్రకృతి మాతగా ప్రత్యక్షమై పువ్వులను, పండ్లను అందించిన అమ్మవారే పళ్లాలమ్మగా ఇక్కడ అవిర్భవించారు.
 
అప్పటి నుండి అమ్మవారు భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నారు. భక్తులు ధర్మబద్ధమైన కోరికలను నెరవేరుస్తున్నారు. ఈ పాంత్రంలోని చాలామంది ఈ అమ్మవారిని తమ ఇష్టమైన దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతుంటారు.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

తర్వాతి కథనం
Show comments