Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాంటి వారు బతికి వున్నా మరణించినవారితో సమానం...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:51 IST)
మనుషులు రకరకాలుగా వుంటారు. ఐతే ఒక్కో మనిషి ప్రత్యేకత ఒక్కో విధంగా వుంటుంది. కానీ కొందరిని మాత్రం పెద్దలు తరచి తరచి చూసి సూక్తులు వల్లించారు. ఆ లక్షణాలు కలిగిన వ్యక్తులు బతికి వున్నా మరణించినవారితో సమానం అని చెప్పారు. ఇంతకీ వారు ఎలాంటివారు... చూద్దాం.

 
స్త్రీ ధనంతో జీవించేవాడు బ్రతికి వున్నా మరణించినవాడితో సమానం. ఇంకా... ఎల్లప్పుడూ ఇంట్లోనే వుండేవారు, సభలో భంగపడినవారు, తీరని దుఃఖాన్ని అనుభవించువారు అలాంటివారే.

 
అర్థించిన వారికి ఉపకారం చేయనివారు, సమాజానికి కీడు చేసేవారు, రహస్యమైన పని రచ్చకు తెచ్చేవారు, ఎడతెగని దారిద్ర్యాన్ని అనుభవించువారు, తీరని రోగంతో బాధపడేవారు బతికి వున్నప్పటికీ మరణించినవారితో సమానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments