ఇలాంటి వారు బతికి వున్నా మరణించినవారితో సమానం...

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2022 (22:51 IST)
మనుషులు రకరకాలుగా వుంటారు. ఐతే ఒక్కో మనిషి ప్రత్యేకత ఒక్కో విధంగా వుంటుంది. కానీ కొందరిని మాత్రం పెద్దలు తరచి తరచి చూసి సూక్తులు వల్లించారు. ఆ లక్షణాలు కలిగిన వ్యక్తులు బతికి వున్నా మరణించినవారితో సమానం అని చెప్పారు. ఇంతకీ వారు ఎలాంటివారు... చూద్దాం.

 
స్త్రీ ధనంతో జీవించేవాడు బ్రతికి వున్నా మరణించినవాడితో సమానం. ఇంకా... ఎల్లప్పుడూ ఇంట్లోనే వుండేవారు, సభలో భంగపడినవారు, తీరని దుఃఖాన్ని అనుభవించువారు అలాంటివారే.

 
అర్థించిన వారికి ఉపకారం చేయనివారు, సమాజానికి కీడు చేసేవారు, రహస్యమైన పని రచ్చకు తెచ్చేవారు, ఎడతెగని దారిద్ర్యాన్ని అనుభవించువారు, తీరని రోగంతో బాధపడేవారు బతికి వున్నప్పటికీ మరణించినవారితో సమానం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

లేటెస్ట్

శివాష్టకం విన్నా, పఠించినా కలిగే ఫలితాలు

సూతకంలో శుభకార్యానికి వెళ్లవచ్చా?

05-11-2025 బుధవారం ఫలితాలు - మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు

Kartik Purnima: కార్తీక పూర్ణిమ.. శివకేశవులను పూజిస్తే సర్వం శుభం.. నేతి దీపాన్ని?

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

తర్వాతి కథనం
Show comments