Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీదేవి ఆరాధన ఫలితం... అంతా మేలు కలుగుతుంది...

జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:41 IST)
జీవితం ఆనందంగా, సంతోషంగా సాగిపోవాలనే అందరూ కోరుకుంటారు. చాలామందికి ఆపదలు, అనారోగ్యాలు, ఇతర సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అటువంటి సమస్యల నుండి బయటపడడానికి ధనం ఎంతో అవసరమవుతుంది. ధనం అన్ని అవసరాలను తీర్చలేకపోయినా కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి అది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.
    
 
ధనాన్ని ప్రసాందించేది లక్ష్మీదేవి అనే విషయం అందరికి తెలిసిందే. ఆ తల్లి ప్రీతి చెందేలా చేస్తేనే ఆమె అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శుక్రవారం రోజునా భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు ప్రీతి చెందుతారు. తల్లిదండ్రులను, అతిథులను సేవించేవారి ఇంట, దానధర్మాలు చేస్తూ మూగజీవాల పట్ల దయను చూపించే వారియందు అమ్మవారు ప్రీతిని కలిగి ఉంటారని పురాణాలలో చెప్పబడింది.              

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments