Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుజ దోషం, శని దోషం వున్నవారు ఇలా చేస్తే...

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (21:36 IST)
హనుమంతుడిని పూజించడం ద్వారా గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. కుజదోషం ఉన్నవారు మంగళవారం పూట, శనిదోషం ఉన్నవారు శనివారం రోజున స్వామిని పూజించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది. 
 
కోరిక కోరికలను నెరవేర్చే హనుమంతుడిని రెండు రోజుల్లో పూజించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ రెండు రోజుల్లో భక్తులు హనుమంతుడికి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేయాలి. అలాగే తమలపాకుతో అర్చిస్తే, ఇక హనుమంతుడికి సంతోషాన్ని కలిగించే సింధూరాభిషేకం జరిపించే వాళ్లు కూడా ఎక్కువగానే వుంటారు. స్వామికి అప్పాలు, వడలు అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. అందువలన ఆలయాల్లో వాటిని నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
 
మంగళ, శనివారాల్లో అప్పాలను గానీ, వడలను గాని చేయించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వలన ఆయన ప్రీతి చెందుతాడని అంటారు. హనుమంతుడి అనుగ్రహముంటే, ఆయురారోగ్యాలతో జీవితం ఆనందంగా సాగిపోతుందని విశ్వసిస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

లేటెస్ట్

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

తర్వాతి కథనం
Show comments