Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (17:00 IST)
కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకుంటారు. ఈ రోజున గంగాస్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారయణ కథను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున, 11 పిండి దీపాలను తయారు చేసి.. ఆ దీపాలను నెయ్యితో వెలిగించాలి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించాలి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాలోనే అంబటి రాంబాబు కుమార్తె శ్రీజ పెళ్లి

Chandra Babu Naidu: ఆటోవాలాగా కనిపించిన ఆ ముగ్గురు (video)

ఉండవల్లి నుంచి ఆటోలో విజయవాడ సింగ్ నగర్‌కు చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

Leopard: గోడదూకి రోడ్డుపైకి వచ్చిన చిరుత.. మహిళపై దాడి.. తరిమికొట్టిన జనం (video)

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

తర్వాతి కథనం
Show comments