Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

సెల్వి
గురువారం, 14 నవంబరు 2024 (17:00 IST)
కార్తీక పౌర్ణమి నవంబర్ 15 ఉదయం 6:19 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 16న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఈ సంవత్సరం దేవ దీపావళి నవంబర్ 15 న జరుపుకుంటారు. ఈ రోజున గంగాస్నానం చేసి అనంతరం దీపదానం చేయండి. ఇలా చేయడం వల్ల 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. 
 
కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారయణ కథను పారాయణం చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
కార్తీక పౌర్ణమి రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక పౌర్ణమి రోజున, 11 పిండి దీపాలను తయారు చేసి.. ఆ దీపాలను నెయ్యితో వెలిగించాలి. ఈ దీపాలను సాయంత్రం వేళ రావి చెట్టు కింద వెలిగించాలి. తర్వాత రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు వుంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

Sravana Mangalavaram: శ్రావణ మాసం.. మంగళగౌరీ వ్రతం చేస్తే ఏంటి ఫలితం?

Garuda Panchami 2025: గరుడ పంచమి రోజున గరుత్మండుని పూజిస్తే.. సర్పదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments