Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం ఏకాదశి.. విష్ణుమూర్తికి పూజలు చేస్తే..?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (12:28 IST)
కార్తీక మాసంలోని ఏకాదశి చాలా ఉత్తమమైనది. ఏకాదశి రోజున చెరుకు మంటపాన్ని అలంకరించి ఆ మంటపం లోపల విష్ణుమూర్తిని విధిగా పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఇలా చేయడం వల్ల శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 
 
దేవప్రబోధని ఏకాదశి రోజున దేవతలు కూడా విష్ణువును నిద్రలేవగానే పూజిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే అనేక తరాల వారు విష్ణులోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారు.
 
ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించండి. ఉపవాసం ఉన్నవారు తులసి ఆకులను స్వయంగా తీయకూడదని గుర్తుంచుకోవాలి. 
 
ద్వాదశి రోజున ఉదయం విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీని తరువాత, తులసి ఆకును తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments