Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలాష్టమి రోజున ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే..?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (15:13 IST)
కాలాష్టమిని సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరుపుకుంటారు. 
కాలాష్టమి తిథి ప్రారంభం: సెప్టెంబర్ 24.. మధ్యాహ్నాం 12:38 గంటల నుంచి ప్రారంభం 
అష్టమి తిథి ముగుస్తుంది: సెప్టెంబరు 25 మధ్యాహ్నాం 12:10 గంటలకు
 
కాల భైరవునిని భక్తులకు కాలాష్టమి రోజున నిష్ఠతో పూజిస్తారు. శివుని అవతారం అయిన కాల భైరవుడు భక్తులను ప్రతికూల శక్తులు, చేతబడి నుండి రక్షిస్తాడని నమ్ముతారు. భైరవుడిని ఆరాధించడం ద్వారా, దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. ఇంకా కాలభైరవ పూజతో శ్రేయస్సు చేకూరుతుంది. 
 
కాలభైరవునికి కాలాష్టమి రోజున సాయంత్రం పూట ఆవాల నూనెను ఉపయోగించాలి. హల్వా, పాలు వంటివి ప్రసాదంగా అందజేయాలి. కొంతమంది భక్తులు భైరవుడికి ప్రత్యేకమైన నైవేద్యంగా మద్యాన్ని కూడా సమర్పిస్తారు.
 
కాలభైరవుని పూజతో భక్తులకు భౌతిక ఆధ్యాత్మిక విజయాన్ని ప్రసాదిస్తాడు. అడ్డంకులు తొలగిపోతాయి. మరణ భయాన్ని జయించే శక్తినిస్తాడు. కాలభైరవుడిని పూజించడం వల్ల మరణానికి సంబంధించిన భయాలు దూరమవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments