Webdunia - Bharat's app for daily news and videos

Install App

అట్ల తద్దె రోజున ఉమాదేవిని పూజిస్తే..?

శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:49 IST)
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని మహిళలు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో అధికంగా పూజిస్తుంటారు. సకల సౌభాగ్యాలు ప్రాసాదించేవారు, జీవితాన్ని ఆనందింపజేయువారు అమ్మవారేనని మహిళలు భావిస్తుంటారు. ముఖ్యంగా అట్లతద్దె రోజున అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు.
  
 
ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరిపే అట్లతద్దె నాడు ఉమాదేవిని పూజించాలని పురాణాలలో చెబుతున్నారు. అలానే ఈ రోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి ఆ అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అలానే ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ రోజున ఈ నోమును ఆచరించడం వలన వివాహం కానివారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. వివాహమైనవారికి నిండు ఐదవతనం లభిస్తుందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

09-05-2025 శుక్రవారం దినఫలితాలు-చీటికిమాటికి చికాకుపడతారు

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

తర్వాతి కథనం
Show comments