Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి మెట్టుమార్గం రీఓపెన్

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (12:56 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని తితిదే అధికారులు గురువారం మూసివేశారు. అయితే, శుక్రవారం మళ్లీ ఈ మార్గాన్ని తిరిగి తెరిచినట్టు అధికారులు వెల్లడించారు. నడకదారిన వెళ్లి భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చని తెలిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి ఈ మార్గాన్ని అధికారులు తెరిచారు. 
 
మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. కాగా, గురువారం స్వామివారిని 58637 మంది దర్శనం చేసుకోగా, రూ.3.69 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో భారీ వర్షాలు.. వరద నీటితో పొంగిపొర్లుతున్న సాగునీటి ప్రాజెక్టులు

ప్రాణాలతో ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి... లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు వార్నింగ్

జగన్నాథ్ మహాప్రసాదంలో దేశీ నెయ్యినే వాడుతున్నారా?

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీమ్‌లోకి ఆమ్రపాలి

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

అన్నీ చూడండి

లేటెస్ట్

15-10-2024 మంగళవారం రాశి ఫలితాలు- ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు

మోదుగ చెట్టును ఇంట్లో నాటవచ్చా...?

14-10-2024 సోమవారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

13-10- 2024 ఆదివారం దినఫలితాలు : మీ శ్రీమతి సలహా పాటిస్తారు...

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments