మహిమాన్వితమైన దేవాలయాలు, ఈ విశేషాలు తెలుసా?

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (22:46 IST)
మన దేశంలో వున్న ఆలయాల్లో కొన్నింటికి విశేషమైన మహిమలు ఉన్నాయని చెపుతారు. ఈ మాటలకు తగ్గట్లు ఆలయాల స్వరూపం, స్థితి కూడా అలాగే గోచరిస్తుంది. అచ్చం మనిషి శరీరం వలె ఉండే ఆలయాలున్నాయి. వాటిలో హేమాచల నరసింహ స్వామి, శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి.
 
అలాగే మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ. ఇక ఛాయా విశేషాల విషయానికి వస్తే.. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ తల్లకిందుల ఆకృతిలో ఒక చోట పడుతుంది. బృహదీశ్వరాలయం నీటిలో తేలే విష్ణువు (టన్నుల బరువుంటుంది ), నేపాల్.
 
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి, చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం ఇలా అన్ని దేవాలయాల్లో ఒక్కో విశిష్టత వుంది. 
 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడుతుంది పూరి ప్రసాదం. ఇవన్నీ మహిమాన్వితాలు. అందుకే భారత గడ్డను పుణ్యభూమి అని సంబోధిస్తుంటారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments