సంతానలేమి- వివాహం ఆలస్యం: ఈ క్షేత్రాలను దర్శిస్తే ఫలితం

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (18:23 IST)
బిక్కవోలు, మోపిదేవి, నాగులపాడు, నవులూరు పుట్ట, పెదకూరపాడు, పొన్నూరు పుట్ట మొదలైన సుబ్రహ్మణ్య క్షేత్రాలలో భార్యాభర్తలు నిద్ర చేయాలి. ఇలా చేసినట్లయితే సంతానలేమి సమస్య తొలగుతుందని నమ్మకం.

 
తెల్లవారు జామున పుణ్యస్నానం చేసి తడిబట్టలతో సుబ్రహ్మణ్య ఆలయానికి 70 ప్రదక్షిణాలను భార్యాభర్తలు 7 ఆదివారాలు చేసినట్లయితే సంతానలేమి సమస్య పరిష్కారమవుతుందని విశ్వాసం.

 
కృష్ణాజిల్లాలోని మోపిదేవి క్షేత్రంలో వెండి నాగప్రతిమలను దానము చేసినట్లయితే దోష పరిహారం జరుగుతుందనే విశ్వాసం వుంది. అలాగే 70 సార్లు కుజ శ్లోక పారాయణం చేయడం వల్ల సమస్యల నుంచి గట్టెక్కవచ్చని నమ్మకం.

 
కుజ, రాహు, కేతు గ్రహాలకు విడివిడిగా గ్రహ జపాలు చేయించి దానం చేస్తే వివాహం ఆలస్యం కావడం అనేది పరిష్కారమవుతుంది. అలాగే సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు ఆ సమస్య తొలగుతుందనే విశ్వాసం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

లేటెస్ట్

Saphala Ekadashi 2025: సఫల ఏకాదశి తిథి: ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే..

15-12-2025 సోమవారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

14-12-2025 నుంచి 20-12-2025 వరకు మీ వార రాశిఫలాలు

14-12-2025 ఆదివారం ఫలితాలు - పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు...

13-12-2025 శనివారం ఫలితాలు - సర్వత్రా అనుకూలం.. కష్టం ఫలిస్తుంది...

తర్వాతి కథనం
Show comments