Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపిట మధ్యలో ఎర్రని సింధూరాన్ని ధరిస్తారు.. ఎందుకు..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (10:32 IST)
పాపిట మధ్యలో ధరించే సిందూరం పెళ్ళయిందని చెప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైదిగా భావిస్తారు. అందువలనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీశక్తి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఎర్రని రంగు ఆమె ప్రవేశంతో సంపదలను చేకూర్చుతుందని స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతాన్ని పరిరక్షిస్తుందని పండితులు చెప్తున్నారు. 
 
బొట్టు స్త్రీ శక్తికి నిదర్శనం స్త్రీని, ఆమె భర్తను పరిరక్షిస్తుందని విశ్వసిస్తారు. బొట్టు పెట్టుకునే చోట మూడో నేత్రం ఉంటుంది. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకచోట కేంద్రీకరించే బిందువు ఇది. ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్టశక్తులు దరిచేరకుండా ఈ బొట్టు పరిరక్షిస్తుందని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

14-04-2025 సోమవారం ఫలితాలు : పెట్టుబడులకు తరుణం కాదు...

13-04-2025 ఆదివారం ఫలితాలు : మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

తర్వాతి కథనం
Show comments