Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యే అలా పిలవడం లేదు : మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగిం

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:06 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగింది. 
 
ఇందులో బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ మాట్లాడుతూ, మోహన్ బాబును బావ అంటూ పిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందించారు. 'నన్ను బావా అని నా వైఫే ఎప్పుడూ పిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య పిలవడం మానేసింది. ఎందుకంటే సక్సెస్ లేదు కదా..! సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పిలవరు. నన్ను బావా అని పిలిచింది అనసూయ. రా.. షేక్ హ్యాండ్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తన గురించి అందరూ కంప్లయింట్స్ ఇవ్వడమే ప్రతిరోజు. అంటే ప్రతి రోజు, ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుంది నాకు. కానీ ఈ సినిమాకి కంట్రోల్ చేసుకున్నా. ఎవర్నీ ఏమీ అనకూడదు భగవంతుడా అని రోజు ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. ఎవరైనా సరే.. తప్పు చేస్తే చేశారు.. ఆ విజయ్ చూసుకుంటాడు. ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారు అని చాలా ఓపిగ్గా ఉన్నా అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments