కోపం వద్దు సహనం ముద్దు.. ఎదుటి వ్యక్తి విమర్శించినా...

కోపం వద్దే వద్దు.. సహనమే ముద్దు అంటున్నారు సైకాలజిస్టులు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తుల్లోని పాజిటివ్ పాయింట్లను తీసుకోవాలే కానీ నెగటివ్ పాయింట్లను పక్కనబెట్టా

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (19:05 IST)
కోపం వద్దే వద్దు.. సహనమే ముద్దు అంటున్నారు సైకాలజిస్టులు. కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తుల్లోని పాజిటివ్ పాయింట్లను తీసుకోవాలే కానీ నెగటివ్ పాయింట్లను పక్కనబెట్టాలి. సెన్సాఫ్ హ్యూమర్‌ను డెవలప్ చేసుకోవాలి. కోపానికి కారణమవుతున్న వ్యక్తికి బేరీజు వేసుకోండి. సహనం కోల్పోకుండా మృదువుగా మాట్లాడటం చేయండి. 
 
మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వినేందుకు ఎదుటి వ్యక్తి ఆసక్తి చూపకపోయినా ఓర్పుతోనే వుండాలి. ఎదుటి వ్యక్తి తాను మాట్లాడేదే కరెక్ట్ అంటున్నా.. తాను చెప్పిందే వినాలని బలవంత పెట్టినా కామ్‌గా వుండాలి. 
 
ఒకవేళ అలాంటి వ్యక్తితో పదే పదే సమస్య వేధిస్తే.. అతనికి దూరంగా వుండాలి. ఎదుటి వ్యక్తి విమర్శించినా సహృదయంతో స్వీకరించాలి. ఇలా చేస్తే కోపంతో ఏర్పడే మానసిక ఆందోళనలను దూరం చేయడంతో పాటు.. ఇతరులను సులభంగా నియంత్రించేందుకు వీలుంటుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

తర్వాతి కథనం
Show comments