Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:03 IST)
భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
 
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
 
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.

సంబంధిత వార్తలు

ఉత్తారంధ్రను ముంచెత్తనున్న వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు బయటకు తీస్తాం : మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా అయ్యన్న పాత్రుడు!!

తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు!!

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

తర్వాతి కథనం
Show comments