Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:03 IST)
భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
 
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
 
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు!!

సున్నపురాయి గనుల వేలం.. కాస్త టైమివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

23-06 -2024 నుంచి 29-06-2024 వరకు మీ వార ఫలితాలు

శనివారం.. నువ్వులనూనె, నల్లబెల్లం, నల్లగొడుగులను..?

22-06-202 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు...

21-06-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అదృష్టం ఎవరికి?

జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పూజలు చేసే వారికి అదృష్టం వరిస్తుందట!

తర్వాతి కథనం
Show comments