Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభద్ర స్వామి మహిమాన్వితం...

దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె'

Webdunia
సోమవారం, 30 జులై 2018 (15:33 IST)
దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడు జటా జూటం నుండి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటి. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోందని శాస్త్రంలో చెప్పబడుతోంది. సువిశాలమైన ప్రదేశంలో భారీ నిర్మాణాలతో శిల్పకళతో ఈ ఆలయం కనిపిస్తుంటుంది.
 
వందల సంవత్సారాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. వీరభద్ర స్వామి వారి మూర్తి పెరుగుతుందమే అందుకు నిదర్శమని చెప్పబడుతోంది. ప్రతిష్ట నాటికి, ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతుందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలున్నాయి.

అందువలన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. ఈ వీరభద్ర స్వామివారిని ఆరాధించడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని, మనస్సులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు భావిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

తర్వాతి కథనం
Show comments