Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే?

భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉం

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (11:24 IST)
భక్తులను అనుగ్రహించడంలో పరమశివుడు చాలా గొప్పవారు. చాలామంది భక్తుల కథలు ఈ విషయాన్ని నిరూపిస్తాయి. సదా శివునికి అభిషేకం చేయడం వలన ప్రీతి చెందుతాడు. ఒక్కోరకమైన శివలింగాన్ని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని, అభిషేక ద్రవ్యంతో స్వామిని అభిషేకించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం కలుగుతుందని చెబుతున్నారు.
 
శివలింగాలను పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం వలన దుఃఖం నశిస్తుందని మహర్షుల మాట. జీవితంలో ఆపదలు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవమానాలు దుఃఖాన్ని కలుగుజేస్తుంటాయి. 
 
అంతేకాకుండా దుఃఖం జీవితాన్ని మరింత భారం చేస్తుంటుంది. అలాంటి దుఃఖానికి దూరంగా ఉండాలంటే పరమశివునికి అనునిత్యం కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయవలసి ఉంటుంది. తద్వారా దుఃఖం నుండి విముక్తులు కానవచ్చును.         

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments