పాదరస సాయిబాబా అనుగ్రహం..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:55 IST)
పాదరసంతో తయారుచేసిన సాయిబాబా ఆరాధనను విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యనైనా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. వీరి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే.

జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. అందుకు కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.
 
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు, గురువు తృతీయంలో ఉండడం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోషపరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించాలి.

ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపానంతరం ధూప, దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టిన జనసేన

జ్యోతిషుడు చెప్పింది నిజమని తల్లిని హత్య చేసిన కుమార్తె, ఎక్కడ?

Telangana Man: యూకే హౌస్‌లో తెలంగాణ వ్యక్తి.. భగవద్గీత ప్రమాణ స్వీకారం

Telangana: రికార్డు స్థాయిలో తెలంగాణలో మద్యం అమ్మకాలు

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు జోరుకి బ్రేకులు

అన్నీ చూడండి

లేటెస్ట్

09-02-2026 సోమవారం ఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

08-06-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు - మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు...

ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

08-02-2026 నుంచి 14-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

తర్వాతి కథనం
Show comments