పాదరస సాయిబాబా అనుగ్రహం..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:55 IST)
పాదరసంతో తయారుచేసిన సాయిబాబా ఆరాధనను విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యనైనా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. వీరి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే.

జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. అందుకు కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.
 
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు, గురువు తృతీయంలో ఉండడం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోషపరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించాలి.

ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపానంతరం ధూప, దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు : ఎమ్మెల్యే శిరీషా దేవి

ప్రాణ స్నేహితుడు చనిపోయినా నాకు బుద్ధిరాలేదు... యువకుడు ఆత్మహత్య

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - వశ్చిక రాశికి వ్యయం-30

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి చైర్మన్ ఏం చెప్పారంటే?

తర్వాతి కథనం
Show comments