Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖప్రసవం కోసం గర్భిణీ మహిళలు ఈ మంత్రాన్ని పఠిస్తే?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (11:54 IST)
Pregnant
గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కోసం ఓ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రస్తుతం సాంకేతిక పెరిగినా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం సుఖ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ క్రమంలో సిజేరియన్లకు చెక్ పెట్టాలంటే.. వైద్యులకు సులువుగా మారే సుఖ ప్రసవం కోసం ఈ మంత్రాన్ని ఉచ్ఛరించినట్లైతే శుభ ఫలితాలుంటాయి. 
 
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృమూర్తి ఇంకో ప్రాణాన్ని ఈ లోకానికి ఇస్తోంది. ఆ కాలంలో 95శాతం సుఖ ప్రసవాలే జరిగేవి. కానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్యే పెరుగుతోంది. అయితే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా గర్భిణీ మహిళలకు సుఖప్రసవం జరిగే ఆస్కారం వుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఆ మంత్రం ఏంటంటే?
హే, శంకర, స్మరహర, భ్రమాదినాద 
మన్నాద శాంభవ శశి శూడ హర త్రిశూలిన్ 
శంభో సుఖప్రసవైకృత్ భవ మే దయాళో
శ్రీ మాతృభూత శివ పాలయమామం నమస్తే!
 
ఓ మహిళ గర్భం ధరించిన తర్వాత రోజూ మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే.. సుఖ ప్రసవంతో పాటు.. జన్మించే శిశువు ఆరోగ్యంతో, జ్ఞానంతో జన్మిస్తుందని పండితుల వాక్కు. అలాగే సుఖ ప్రసవం తర్వాత శివునికి అరటి గెడ, ఆవు పాలను సమర్పించుకుంటే.. సకల సంతోషాలు చేకారుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అరేయ్ తమ్ముడూ... నీ బావ రాక్షసుడు, ఈసారి రాఖీ కట్టేందుకు నేను వుండనేమోరా

ఇంజనీరింగ్ కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బు అరేంజ్ చేయలేక.. అడవిలో ఉరేసుకుని?

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

అన్నీ చూడండి

లేటెస్ట్

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

తర్వాతి కథనం
Show comments