పూజలు చేసేటప్పుడు గంటను మోగించాలా? ఎందుకు?

ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:46 IST)
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తిని పొందుతారు.
 
గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదు. గంటలను మోగించిన తరువాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలి. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలి. శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడైంది.
 
ఇలా దండాన్ని తాకనివ్వడం వలన గంటనుండి వచ్చే ప్రతిధ్వని దాదాపు ఓం శబ్దంలానే వినిపిస్తుంది. ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నమవుతారు. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమ్రపాలి కాటకు పదోన్నతి... మరో నలుగురికి కూడా...

ప్రేమ, అక్రమ సంబంధం.. ఆపై బ్లాక్‌మెయిల్.. యువకుడిని చంపేసిన అక్కా చెల్లెళ్లు

మేకపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీకి రక్త తర్పణం, ఏడుగురు అరెస్ట్

చెత్త తరలించే వాహనంలో మృతదేహం తరలింపు... నిజ నిర్ధారణ ఏంటి?

KTR : రేవంత్ రెడ్డి అల్లుడిపై విమర్శలు గుప్పించిన కేటీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

25-12-2025 గురువారం ఫలితాలు - స్థిరాస్తి ధనం అందుతుంది.. తాకట్టు విడిపించుకుంటారు...

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - ధనుస్సుకు అర్దాష్టమ శని ప్రభావం ఎంత?

2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు - వశ్చిక రాశికి వ్యయం-30

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం: టిటిడి చైర్మన్ ఏం చెప్పారంటే?

తర్వాతి కథనం
Show comments