Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజలు చేసేటప్పుడు గంటను మోగించాలా? ఎందుకు?

ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించి

Webdunia
శనివారం, 9 జూన్ 2018 (12:46 IST)
ఆలయాలలో అమర్చే పెద్ద గంటల ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాం. గంటలను ఉపయోగంచడం వలన మానసిక సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ పూజచేసిన తరువాత గంటలను మోగించాలని, అలాగే ఆఫీసుకు వెళ్ళేముందు ఒకసారి గంటను మోగించినట్లైతే ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు తగిన శక్తిని పొందుతారు.
 
గంటలను మోగించడంలో కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. వరుసగా నాలుగైదు సార్లు గంటను మోగించరాదు. గంటలను మోగించిన తరువాత వాటి నుండి వెలువడు శబ్దాన్ని కాసేపు కళ్ళు మూసుకుని శ్రద్ధగా ఆలకించాలి. అనంతరం గంటకు కట్టిన దండాన్ని దగ్గరకు తీసుకురావాలి. శబ్దం వస్తున్న సమయంలోనే గంటకు దండాన్ని తాకనివ్వాలని వెల్లడైంది.
 
ఇలా దండాన్ని తాకనివ్వడం వలన గంటనుండి వచ్చే ప్రతిధ్వని దాదాపు ఓం శబ్దంలానే వినిపిస్తుంది. ఈ శబ్దం వింటూ మీరు ధ్యానంలోకి నిమగ్నమవుతారు. ఒక నిమిషం పాటు ఆనంద పరవశంలో తేలిపోతుంటారని ఏదో తెలియని అద్భుత శక్తి మీ మనస్సులో ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments