మహామృత్యుంజయ మంత్రం- తాత్పర్యము

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (22:12 IST)
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనమ్
ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
 
ఓం- పరమాత్ముని ప్రధాన నామం, త్ర్యంబకం- మూడు కన్నులు కలవాడు, యజామహే- నిష్ఠ చేత పూజిస్తాం, సుగంధిం పుష్టివర్థనమ్- ఆయన మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సుఖశాంతులు ఇవ్వాలి, ఉర్వారుక మివ- కర్బూజా పండు పండి తనకు తాను ఎలాగైతే తీగనుండి వేరవుతుందో అలాగే, బంధనాత్ మృత్యోర్- మృత్యువనే బంధనం నుండి, ముక్షీయ- విడిపించాలి, ముక్తి కల్గించాలి, మామ్- మాకు, అమృతాత్- అమృతాన్నివ్వాలి. 
 
ఓ త్రినేత్రుడా, పరమేశ్వరా, మేము మీ ఉపాసన చేస్తున్నాం. మీ ప్రార్థన మాకు సుఖశాంతులనిస్తుంది. శారీరక, మానసిక పుష్టినిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కల్గిస్తుంది. అన్నిరకాల రోగాల నుండి, దుఃఖాల నుండి, వృద్ధాప్యపు కష్టాల నుండి మాకు విముక్తి లభిస్తుంది. దోస తీగ నుండి ఎలాగైతే వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యువు నుంచి వేరు చేసి మోక్షాన్నివ్వు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

Bolisetti Satyanarayana, జనసేనకు గుడ్ బై, Just a small break

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

తర్వాతి కథనం
Show comments