Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి (video)

Advertiesment
Gayatri Mantram
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
 
గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా వుంటుంది. ఈ 24 గాయత్రీమూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై వున్నాడు. వారెవరో తెలుసుకుందాం.
 
1. తత్ - విఘ్నేశ్వరుడు
2. స - నరసింహస్వామి
3. వి- శ్రీమహావిష్ణువు
4. తుః - శివుడు
5. వ- శ్రీకృష్ణుడు
6. రే - రాధాదేవి
7. ణ్యం - శ్రీమహాలక్ష్మి
8. భ- అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రుడు
10. దే - సరస్వతీదేవి
11. వ - దుర్గాదేవి
12. స్య - ఆంజనేయ స్వామి
13. ధీ - భూదేవి
14. మ- సూర్యభగవానుడు
15. హి- శ్రీరాముడు
16- ధి- సీతాదేవి
17. యో - చంద్రుడు
18. యో- యముడు
19. నః - బ్రహ్మ
20. ప్ర - వరుణుడు
21. చో - శ్రీమన్నారాయణుడు
22. ద- హయగ్రీవుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీమాత
 
ఈ 24 దేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్య తేజస్సు, సకల సంపదలు, సమస్తశుభాలు కలుగుతాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే గోశాలలో గోపూజ.. చిన్ని క్రిష్ణుడు చిద్విలాసం