Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రోజున స్త్రీలు ఈ పువ్వులు పెట్టుకుంటే..?

లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:15 IST)
లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అష్టైశ్వర్యాలు చేరువవుతాయని చెబుతున్నారు. ఈ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి.
  
 
శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజించాలి. స్త్రీలు ఈ రోజున తెల్లపువ్వులు, కుంకుమ రంగు పువ్వులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని భక్తులు విశ్వాసం. ఈ పువ్వులను లక్ష్మీదేవిని సమర్పించి ఆరాధించడం వలన కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

01-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

01-04-2025 నుంచి 30-04-2025 వరకు మాస ఫలితాలు

31-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : స్థిమితంగా ఉండటానికి యత్నించండి...

తర్వాతి కథనం
Show comments