Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం రోజున స్త్రీలు ఈ పువ్వులు పెట్టుకుంటే..?

లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (15:15 IST)
లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అష్టైశ్వర్యాలు చేరువవుతాయని చెబుతున్నారు. ఈ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి.
  
 
శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజించాలి. స్త్రీలు ఈ రోజున తెల్లపువ్వులు, కుంకుమ రంగు పువ్వులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని భక్తులు విశ్వాసం. ఈ పువ్వులను లక్ష్మీదేవిని సమర్పించి ఆరాధించడం వలన కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

తర్వాతి కథనం
Show comments